ది.02-05-17 మంగళవారం  రోజున గుడివాడలో 
రామపునర్వసు రాగనీరాజనం ఘనంగా 
జరిగింది.  సత్యనారాయణ పురం లోని ఉపద్రష్ట వారి సత్రంలో   అత్యంత భక్తి శ్రధలతో జరిగింది.
రామదాసు రచించిన నవరత్న కీర్తనలలో కొన్నింటిని మరియు ఇతర వాగ్గేయకారుల రామ కీర్తనలు  గానం చేశాము
రాముని కృపతో చాలా తృప్తి గా జరిగింది. 
​ఈ  స్వరార్చనకు  భక్తులు, సంగీతాభిమానులు 
దాదాపు 60  మందికి పైగా వచ్చినారు. వచ్చిన వారందరకు తీర్ధ ప్రసాదాలు (పులిహోర​) ఇవ్వటం ​
జరిగింది.